వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఈవీఎం స్ట్రాంగ్ రూంలను గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డిత
డాక్టర్ చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ దోమన్ చిన్న రావు ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలోని కళామంచ్ ఆడిటోరియంలో 2025 జాతీయ అవార్డులను ప్రకటించారు.
మహా శివరాత్రి (Maha Shivaratri) సందర్భంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బుధవారం వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ముక్కంటికి జలాభిషేకం చేసి పత్రి సమర్పిస్తున్నారు. ధ్వజస్తంభ
Minister Niranjan Reddy | ఒల్లు గుల్ల చేసుకొని ఆరుగాలం శ్రమించిన రైతన్నకు ప్రకృతి ప్రకోపంతో విషాదమే మిగిలింది. చేతికందొచ్చిన కొచ్చిన మిర్చి పంట నేలరాలింది. అకాల వర్షాలు రైతన్నలను దెబ్బతీశాయి. ఎవరు కూడా అధైర్యపడొద్దు అ�