క్రైం న్యూస్ | వర్షం వల్ల ధాన్యం తడిసిపోతుందని ఇంటి నుంచి పొలం వద్దకు బైక్పై వెళ్తుండగా పిడుగు పడి ఓ రైతు మృతి చెందిన ఘటన పెద్దమందడిలో చోటుచేసుకుంది.
అంబులెన్స్ | జిల్లాలోని పాన్గల్ మండల పరిధిలోని బుసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళకు పురిటి నొప్పులు రాగా కుటుంబ సభ్యులు అంబులెన్స్ కు సమాచారాన్ని అందించారు.
క్రైం న్యూస్ | అనారోగ్యంతో మృతి చెందిన భార్య మరణాన్ని తట్టుకోలేక ఓ భర్త తాను కూడా తనువు చాలించిన సంఘటన జిల్లాలోని పాన్గల్ మండలం మల్లాయిపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది.
సొంత వాహనాల్లో డోర్ డెలివరీ అధికారుల నామమాత్రపు తనిఖీలు 2020లో 21 కేసులు, 2021 మార్చి 31వ తేదీ వరకు ఒక్క కేసు రాష్ట్రంలో గుట్కా, తంబాకు, పాన్ మాసాలా వంటి మత్తు పదార్థాలను ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. దీ�
కొత్తకోట, ఏప్రిల్ 10 : మున్సిపాలిటీలో కార్మికులుగా పని చేస్తున్న వారికి నెల నెలా జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావుకు మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్ శనివారం వినతిపత్రం అందజేశార
కొత్తకోట, ఏప్రిల్ 10 : దేశంలో, రాష్ట్రంలో కుల రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట్రాములు అన్నారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సందేశ్యా
మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్ 18వ వార్డులో పర్యటన వనపర్తి, ఏప్రిల్ 7: పట్టణంలో నిర్మిస్తున్న సీసీ రోడ్ల పనులను నాణ్యవంతంగా నిర్మించాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను మున్సిపల్ చైర్మన్ గట్టుయ�
వనపర్తి : పేద ప్రజలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లావ్యాప్తంగా ఉన్న 182 మంది లబ్దిదారులకు రూ.61 లక్షల 38 వేల విలువైన �
వనపర్తి : గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించే విధంగా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని వనపర్తి జిల్లా ఎస్పీ కె. అపూర్వరావు అన్నారు. ఎన్నికల వి
వనపర్తి : వ్యవస్థలో ఉన్న లోపాలను పరిష్కరిస్తూ వస్తున్నాం. విద్యా వ్యవస్థలోని ఇబ్బందులపైనా దృష్టి సారించాం. అందరికి న్యాయం జరగాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమని రాష్ట్ర వ్యవసాయశాఖ �