మద్యం మత్తులో పైశాచికత్వం | వనపర్తి జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కుమారుడి ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో నవమాసాలు మోసి పెంచిన తల్లే అతడిని కడతేర్చి ఇంట్లో పూడ్చిపెట్టింది.
మరో ఐదు గొర్రెలకు గాయాలుదాదాపు రూ.7 లక్షల ఆస్తి నష్టం కొత్తకోట, మే 22 : రోడ్డు దాటుతున్న గొర్రెలను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో 55 గొర్రెలు మృతి చెందిన సంఘటన మండలంలోని నాటవెల్లి గ్రామ సమీపంలో శనివారం చోటు చేసుకున
అన్ని రాష్ర్టాలు చేతులెత్తేశాయిమిల్లర్లు అధికారులు చెప్పిందే వినాలికాలువల పూడికతీత పూర్తి చేయాలివ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిఅధికారులు, ప్రజా ప్రతినిధులతో టెలీకాన్ఫెరెన్స్ వనపర్తి, మే 15 : కరోనా
లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు దుర్మరణం | కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద ఇవాళ మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది.
క్రైం న్యూస్ | వర్షం వల్ల ధాన్యం తడిసిపోతుందని ఇంటి నుంచి పొలం వద్దకు బైక్పై వెళ్తుండగా పిడుగు పడి ఓ రైతు మృతి చెందిన ఘటన పెద్దమందడిలో చోటుచేసుకుంది.
అంబులెన్స్ | జిల్లాలోని పాన్గల్ మండల పరిధిలోని బుసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళకు పురిటి నొప్పులు రాగా కుటుంబ సభ్యులు అంబులెన్స్ కు సమాచారాన్ని అందించారు.
క్రైం న్యూస్ | అనారోగ్యంతో మృతి చెందిన భార్య మరణాన్ని తట్టుకోలేక ఓ భర్త తాను కూడా తనువు చాలించిన సంఘటన జిల్లాలోని పాన్గల్ మండలం మల్లాయిపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది.
సొంత వాహనాల్లో డోర్ డెలివరీ అధికారుల నామమాత్రపు తనిఖీలు 2020లో 21 కేసులు, 2021 మార్చి 31వ తేదీ వరకు ఒక్క కేసు రాష్ట్రంలో గుట్కా, తంబాకు, పాన్ మాసాలా వంటి మత్తు పదార్థాలను ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. దీ�
కొత్తకోట, ఏప్రిల్ 10 : మున్సిపాలిటీలో కార్మికులుగా పని చేస్తున్న వారికి నెల నెలా జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావుకు మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్ శనివారం వినతిపత్రం అందజేశార