ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రారంభమైన రిజిస్ట్రేషన్లుఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రక్రియనాగర్కర్నూల్/జడ్చర్ల/భూత్పూర్/ఊట్కూర్/అలంపూర్/అయిజ/వనపర్తి, మే 31 : ఉమ్మడి మహబూబ్నగర్ జ�
మహబూబ్నగర్, మే 30 : మంత్రి శ్రీనివాస్గౌడ్ స్ఫూ ర్తితో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ అన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఆదివారం జిల్�
ఊట్కూర్, మే 29 : లాక్డౌన్ అమలుతోనే ప్రజలకు మేలు జరుగుందని ఎస్సై రవి అన్నారు. శనివారం గ్రామాల్లో పర్యటించి లాక్డౌన్ అమలును ఆయన పర్యవేక్షించారు. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్తో కేసులు తగ్గుతున్నట�
ధన్వాడ, మే 28 : మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్ హరిచందన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ జిల్లాలో 1,275 సూపర్ స్ప్రెడర్స్ ఉన్నారని మండలంలో ఉన్న సూపర్ స్ప
మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ శేఖర్రెడ్డిభూత్పూర్, మే 28 : గ్రా మాల్లో సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చే యాలని ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఎం పీడీవో కార
మరో 10 వేల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు ఉన్నతాధికారుల నుంచి అనుమతిజిల్లాలో ఇప్పటికే 15 వేల మెట్రిక్ టన్నుల సేకరణఎమ్మెల్యే రాజేందర్రెడ్డినారాయణపేట, మే 27 : జిల్లాలో ఇప్పటికే 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొ�
వనపర్తి, మే 26 : అనవసరపు కారణాలు చెబుతూ, బయటకు వస్తున్న వారిపై కేసు నమోదు చేయడంతో పాటు వాహనాలు సీజ్ చేస్తామని ఎస్పీ అపూర్వరావు ప్రజలకు హెచ్చరించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్చౌరస్తా, బస్టాండ్, రా
వనపర్తి, మే 25 : మున్సిపాలిటీ పరిధిలో అన్ని వార్డుల్లో రెండో విడుత ఫీవర్ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలోని 31వ వార్డులో బృందం నిర్
వనపర్తి, మే 25 : ఉదయం 10 గంటల తర్వాత ఎవరూ బయటకు రావొద్దని డీఎస్పీ కిరణ్కుమా ర్ ప్రజలకు సూచించారు. మంగళవారం పట్టణ సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సైలు మధుసూదన్, షఫి ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొని పట
ఆత్మకూరు, మే 25 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రోజురోజుకూ వస్తున్న సమస్యల నేపథ్యంలో రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని.. ప్రతి గింజనూ కొంటామని అదనపు కలెక్టర్ వేణుగోపాల్రావు పేర్కొన్నారు. మంగళవారం ఆత్మకూర�
వనపర్తి టౌన్, మే 25 : కొవిడ్ నేపథ్యంలో పాఠశాల లు, కళాశాలలు మూతపడడంతో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి తెలంగాణ ప్రభు త్వం రెండు మాసాలుగా ఒక్కొక్కరికీ 25కేజీల బి య్యాన్ని, రూ.2వేల నగదును అందజేస్త�
వనపర్తి, మే 25 : జిల్లా కేంద్రంలోని రెడ్క్రాస్ ఆధ్వర్యంలో జిల్లా ట్రెజరీ కార్యాలయ సిబ్బందికి, కూరగాయల మార్కెట్లో విక్రయదారులకు మాస్కుల పంపి ణీ కార్యక్రమాన్ని మం గళవారం నిర్వహించినట్లు రెడ్క్రాస్ జి
అత్యవసర వాహనాలకే అనుమతికలెక్టర్ హరిచందన, ఎస్పీ చేతనకృష్ణ, మే 24 : కర్ణాటక-తెలంగాణ సరిహద్దు అయిన మండలంలోని గుడెబల్లూర్ గ్రామం వాసునగర్, చేగుంట గ్రామ అంతర్రాష్ట్ర రహదారిపై ఏర్పాటు చేసిన చెక్పోస్టులను స�
నారాయణపేట రూరల్, మే 24 : జిల్లా దవాఖానలో కొవిడ్ చికిత్స పొందుతున్న బాధిత కుటుంబ సభ్యులు, సంబంధీకులకు జన విజ్ఞాన వేదిక, జాగృతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నర్సింహారావు సగ�