నారాయణపేట, మే 23 : జిల్లాలో లాక్డౌన్ పక్కాగా అమలు చేసేందుకు పోలీసులకు ప్రజలు సహకరించి, కరోనా నియంత్రణకు కృషి చేయాలని ఎస్పీ చేతన అన్నారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఆమె మాట్లాడుతూ ప్రజలు లాక్డ�
నవాబ్పేట, మే 23 : మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు, లక్ష్మీనర్సింహ రెస్టారెంట్ యజమాని కావలి రవి కరోనా కష్టకాలంలో సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. కరోనా బారిన పడి తీవ్ర ఇబ్బందు
మరో ఐదు గొర్రెలకు గాయాలుదాదాపు రూ.7 లక్షల ఆస్తి నష్టం కొత్తకోట, మే 22 : రోడ్డు దాటుతున్న గొర్రెలను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో 55 గొర్రెలు మృతి చెందిన సంఘటన మండలంలోని నాటవెల్లి గ్రామ సమీపంలో శనివారం చోటు చేసుకున
వనపర్తి జిల్లాలో 1,32,214 జాబ్ కార్డులు66,107 మంది కూలీలుమంజూరైన పనులు 5,586, ఖర్చు అంచనా రూ.25లక్షల 750.03పూర్తయిన పనులు 1,148, ఖర్చు రూ.2,749.60 వనపర్తి రూరల్, మే 22: ఉపాధి హామీ పథకం కింద పేదలకు ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నది. గ్రా�
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి25మందికి సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీవనపర్తి, మే 21 : ప్రతిఒక్కరూ ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డ�
అయిజ, మే 20 : అక్రమంగా నిల్వ ఉంచిన 240 కేజీల పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్న ఘటన గురువారం చోటు చేసుకున్నది. ఎస్సై జగదీశ్వర్ కథనం మేరకు.. గురువారం ఉదయం మున్సిపాలిటీ పరిధిలోని తుపత్రాల గ్రామంలో కుర్వ చిన్�
నవాబ్పేట, మే 20 : మండల కేం ద్రంలోని తాసిల్దార్ కార్యాలయ ఆవరణ లో గురువారం కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారులకు సింగిల్విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంల�
ఊట్కూర్, మే 19 : గ్రామాల అభివృద్ధే ల క్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని జె డ్పీటీసీ అశోక్కుమార్గౌడ్, సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి అన్నారు. బుధవారం మండలకేంద్రంలో సీసీ రోడ్డు నిర్మాణానికి
సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్గా తెలంగాణఎన్నికల హామీని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రివనపర్తికి మెడికల్ కళాశాల మంజూరుపై ధన్యవాదాలు తెలిపిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డివనపర్తిలో సీఎం చిత్రపటానికి క�
సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్గా తెలంగాణఎన్నికల హామీని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిమెడికల్ కళాశాల మంజూరు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలువ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తి, మే 18 : సీఎం కేస
773 మందికి జరిమానారూ.2,98,500 వసూలువనపర్తి టౌన్, మే 18 : ప్రభుత్వం లాక్డౌన్లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన రోడ్లు, వీధులు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. ఉదయం 10 గంటల తర్వాత ప్రజలు స్వచ్ఛందంగా ఇండ్లల�
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 17 : జిల్లా కేంద్రంలో ని ప్రైవేట్ దవాఖానల్లో కరోనా బాధితులు, వారి సహాయకులకు ఉచితంగా భోజన వసతిని మహబూబ్నగర్ డీ ఎస్పీ శ్రీధర్ ప్రారంభించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సుశ్రత
కృష్ణ, మే 17 : సెకండ్ వేవ్ కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం పది రోజులపాటు లాక్డౌన్ను ప్రకటించడంతో మం డల వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. రోడ్డు రవాణ వ్యవస్థపై ఆంక్షలు విధిం