వనపర్తి టౌన్, జూన్ 8 : రవాణారంగంలో పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం వనపర్తి బస్టాండ్ ఆటో కార్మికులు నిరసన వ్యక్
వనపర్తి, జూన్ 8 : పట్టణంలోని ప్రభుత్వ స్థలంలో అడు గు స్థలం కూడా కబ్జా కానివ్వమని మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ అన్నారు. మంగళవారం పట్టణంలోని రాజీవ్ గృహకల్ప పక్కన గల కుంట స్థలాన్ని ఆయన కౌన్సిల�
ఏవీఆర్ కాలనీని తాకని కొవిడ్ వైరస్ఒక్క కేసూ నమోదు కాలేదుసర్పంచ్ ప్రత్యేక శ్రద్ధ,తండావాసుల సహకారంభూత్పూర్, జూన్ 7 : కరోనాతో దేశమంతా అల్లకల్లోలం అవుతుతున్నా.. ఆ కాలనీని మాత్రం తాకలేదు..అందరూ వైరస్ భయం
దేవరకద్ర రూరల్, జూన్ 7: కరోనాతో మృతి చెంది న మహిళకు అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు, స్థానికులు ముందుకు రాకపోవడంతో సహాయ ఫౌండేషన్ సహకారంతో కార్యక్రమం నిర్వహించిన సంఘటన చింతకుంట మండలంలో చోటుచేసు�
యువతకు స్ఫూరిగా నిలుస్తున్న అరైజ్ అవేక్ గ్రూప్కరోనాపై అవగాహన కార్యక్రమాలుమహబూబ్నగర్టౌన్, జూన్ 6 : సామాజిక సేవలో…మేము సైతం అంటూ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని గత ఏడాది జనవరి 12న ఎదిర 4వ రె
మదనాపురం, జూన్ 5 : కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న లాక్డౌన్ నిర్ణయం సజావుగా కొనసాగుతున్నదని ఎస్సై తిరుపాజి తెలిపారు. శనివారం మండల కేంద్రంలో వాహనాల తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ లాక్�
పెబ్బేరు రూరల్, జూన్ 5 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రైతు వ్యతిరేక చట్టాలతో సహా, విద్యుత్ సవరణ బిల్లును వెంటనే రద్దుచేయాలని రైతాంగ పోరాట సమన్వయ కమిటీ నాయకుడు జక్కుల వెంకటయ్య డిమాండ్ చేశా రు. శన�
జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి వనపర్తి రూరల్, జూన్ 5 : పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో పర్యావ�
మొక్కుబడిగా సాగుతున్న సమావేశాలుసమస్యల పరిష్కారంపై కనిపించని శ్రద్ధనేడు మండల సర్వసభ్య సమావేశంబాలానగర్, జూన్ 3 : ప్రజా సంక్షేమ పథకాల అమలు .. సాధించిన ప్రగతి.. చేపట్టాల్సిన పనులు తదితర అంశాలపై మూడు నెలలకోస
కొత్తకోట, జూన్ 2 : కరోనాను దూరం చేసేందుకు స్వీయ నియంత్రణ పాటించాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో విద్యా వలంటీర్లకు ఎంపీపీ గుంతమౌనిక సొంత ఖర్చులతో
వనపర్తి రూరల్, జూన్ 2 : బడుగు బలహీన వర్గాల సొంతింటి కల త్వరలో నేరవేరనున్నదని అర్హులందరికీ త్వరలోనే డబుల్ బెడ్రూంలు అందజేస్తామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం జి
కృష్ణానదిలో ఇసుక తోడివేత నిత్యం ఎడ్ల బండ్లపై వందల ట్రిప్పులు తరలింపు జాతీయ రహదారి సాక్షిగా బాహాటంగా సాగుతున్న దందా డంపు చేసిన చోటు నుంచి ట్రాక్టర్లతో తరలింపు లొసుగుల ఆసరాతో అక్రమార్కుల పంజా .. పెబ్బేరు �