కోర్టుల సంఖ్య పెరగడంతో లబ్ధిప్రభుత్వ చొరవ అభినందనీయంప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలిహైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమ కోహ్లివనపర్తి, జడ్చర్లలో అదనపు కోర్టులు ప్రారంభంవనపర్తి, జూలై 1 (నమస్తే తెలంగాణ)/జ
అచ్చంపేట, జూన్ 27 : గ్రామాలు, పల్లెలను అభివృద్ధి పర్చేందుకు కావాల్సి న నిధులను ప్రభుత్వం వెచ్చించి అ మలు చేస్తుంటే క్షేత్రస్థాయిలో పనిచేసే అ ధికారుల నిర్లక్ష్యం కారణంగా లక్ష్యం నీరుగారుతున్నది. అందుకు ని
వనపర్తి, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : సాగు, తాగు నీటికి భవిష్యత్లో ఇబ్బందుల్లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. స్థానికంగా జలసిరిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచడానికి చెక్డ్యా�
వనపర్తి రూరల్, జూన్ 24 : జిల్లాలోని క్షయవ్యాధి గ్రస్తులను శాంపిల్స్ సేకరించి సరైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజారోగ్యశాఖ అధికారి రవిశంకర్ అన్నారు. గురువారం జిల్లా ఆరోగ్య వైద్యశాఖ క�
ఆత్మకూరు, జూన్ 24 : ఏరువాక పౌర్ణమి పండుగను ఆత్మకూరు, అమరచింత మండల్లాల్లో ఘనంగా నిర్వహించుకున్నారు. మండల కేంద్రాలతో పాటు వివిధ గ్రామాల్లోని రైతులు ఏరువాక పౌర్ణమి పండుగను అహ్లాదంగా జరుపుకొన్నారు. ఉదయం నుంచ
ఖిల్లాఘణపురం, జూన్ 24 : మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి కొవిడ్ వ్యాక్సినేషన్ వేసినట్లు డాక్టర్ రిజ్వాన తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీఈవో రవీందర్ హాజ
వరిలో వెదజల్లే పద్ధతితో అధిక ఆదాయం ఎకరాకూ రూ.10 వేల వరకు ఆదా పది రోజులు ముందుగానే పంట చేతికి.. ఎకరాకూ 35 నుంచి 40 బస్తాల దిగుబడి రైతులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం వనపర్తి, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : దమ్ము చేయకుండ
కరోనా పాజిటివ్ వచ్చిన గర్భిణులకు కూడా ప్రసవాలు జిల్లాలో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు డీఎంహెచ్వో చందూనాయక్ వనపర్తి రూరల్, జూన్ 23 : జిల్లా ప్రభుత్వ దవాఖానలో అ న్ని రకాల వైద్య సేవలను ప్రజలకు
26.78లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక జూలై 1 నుంచి హరితహారం శాఖల వారీగా టార్గెట్లు అదనపు కలెక్టర్ వేణుగోపాల్ వనపర్తి, జూన్ 23, (నమస్తే తెలంగాణ) : హరితోత్సవానికి పల్లెలు, పట్టణాలు సిద్ధం అవుతున్నాయి. త్వరలో మ�
రాష్ట్రంలో 2,601 ‘వేదికలు’ నిర్మించాం అన్నపూర్ణగా అవతరించిన తెలంగాణ సాగుభూమి 1.51 కోట్ల ఎకరాలు ధరణిలో 10 నిమిషాల్లో భూముల రిజిస్ట్రేషన్ చెక్డ్యాంల నిర్మాణంతో రైతులకు మేలు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి
రోగనిరోధక శక్తిని పెంచే పండు ఎకరాకూ 500 మొక్కల పెంపకం కిలో రూ.250 వరకు పలుకుతున్న ధర సూర్యానాయక్ తండాలో సాగు చేస్తున్న రైతు తిమ్మాజిపేట, జూన్ 22: ప్రస్తుతం ప్రజలు కరోనా వైరస్ను తట్టుకునేందుకు రోగనిరోధకశక్త
వనపర్తి టౌన్, జూన్ 21: తెలంగాణ సిద్ధాంతకర్త, వైతాళికుడు ప్రొఫెసర్ జయశంకర్ అని టీజేఏసీ చైర్మన్ రాజారాంప్రకాశ్, విశ్వకర్మ అధ్యక్షుడు పరమేశ్వరాచారి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో వేర్వేరుగా ప్రొఫె
వనపర్తి, జూన్ 21 : అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన చికిత్స చేయించుకున్న బాధితులకు సీఎం సహాయనిధి నుంచి విడుదలైన చెక్కులను సోమవారం జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ర�
నిండిన చెరువులతో పంటలు సాగు చేయండి పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు జయశంకర్ ఆకాంక్షల మేరకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, నమస్తే తెలంగాణ/వనపర్తి, జూన్ 21: వర్షాలు సకాలంలో పడకున్నా రా