మదనాపురం, జూన్ 15 : వానకాలం పంట పెట్టుబడులకు రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్ రైతుల బ్యాంకు ఖాతాలో ఎకరాకు రూ.5వేల చొప్పున జమచేయడం సంతోషంగా ఉందని రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్�
ఖిల్లాఘణపురం, జూన్ 15 : ఈ ఏడాది హరితహారం కార్యక్రమం నాటికి నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయాలని జెడ్పీసీఈవో వెంకట్రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంతోపాటు మండలంలోని షాపూర్ గ్రామాల్లో నర్సరీ, ప్రకృతి �
వనపర్తి, జూన్ 15 : జిల్లాలో నకిలీ విత్తనాల సరఫరాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని, అందుకోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశామని ఇన్చార్జి ఎస్పీ సాయిశేఖర్ అన్నారు. జిల్లాలో నకిలీ �
మరికల్, జూన్ 14 : మండల కేంద్రంలోని హరిజన్వాడలో నిర్మిస్తున్న మిషన్ భగీరథ వాట ర్ ట్యాంక్ స్థలాన్ని సోమవారం భగీరథ ఈఈ వెంకట్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన వాట ర్ ట్�
ఉమ్మడి జిల్లాలోని బీసీ గురుకుల కళాశాలలో 1,360 సీట్లుఅందుబాటులో వృత్తి విద్య కోర్సులు21వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలివనపర్తి రూరల్, జూన్13: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డిబలిగేరలో మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడి వర్ధంతిగట్టు, జూన్ 12 : బలహీన వర్గాల అభ్యున్నతికి మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు విశేష కృషి చేశారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రె డ్డి
పట్టుదలతో గ్రామాలను అభివృద్ధి చేయండిసర్వసభ్య సమావేశంలో మంత్రి నిరంజన్రెడ్డిమానవపాడు, జూన్ 11 : ఈనెల 15 నుంచి 59 ల క్షల 60 వేల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులను జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరె�
కొత్తకోట, జూన్ 11 : ప్రజలు ఆత్మగౌరవంగా బతకాలన్నదే సీఎం కేసీఆర్ ల క్ష్యమని, అందుకే గూడు లేని వారికి డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. శుక్రవారం కొత్తక�
ఆత్మకూరు, జూన్ 10 : జల్సాలకు మరిగిన నలుగురు యువకులు బైకుల దొంగతనాలకు పాల్పడి పోలీసులకు పట్టుబడ్డారు. గురువారం వనపర్తి జిల్లా ఆత్మకూర్ పోలీస్స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్ప
ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్కొవిడ్ బాధితులకు భోజనం పంపిణీపాల్గొన్న ఎంపీ మన్నె, ఎమ్మెల్యే ఆలమహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 9 : ప్రస్తుత పరిస్థితు ల్లో అభాగ్యులకు అండగా నిలిచి ఆదుకుందామన�
పూర్తి కాని మిషన్ భగీరథ పనులుమక్తల్ రూరల్, జూన్ 9 : కర్ని గ్రామంలో తరచు మంచినీటి సమస్య ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో మిషన్ భగీరథ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ప్రభుత్వం ప్రజలకు తాగు
ధరూరు, జూన్ 8: ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై రాములు అన్నారు. మండలంలోని గార్లపాడు గ్రామంలో సిబ్బందితో సోదాలు చేయగా 50కేజీ ల బస్తా లూజ్ పత్తి విత్తనాలు పట్టుబడినట్లు తెలిపారు. బే �