వనపర్తి, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ): యాదవుల అభ్యున్నతికే గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమం ఆగస్టు 15లోగా జిల్లాలో పూర్తి�
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిమదనాపురం, ఆగస్టు 2 : పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని తిర్మలాయపల్లి గ్రామానికి చెందిన టీఆర్�
పర్యావరణ ప్రేమికుడు కృష్ణసాగర్ఓవైపు విధులు మరో వైపు మూగజీవాల సంరక్షణసాగర్ స్నేక్ సొసైటీ పేరుతో అభాగ్యులకు అండగా..సొంత ఖర్చులతో సురక్షిత ప్రాంతాలకు వన్యప్రాణులుపాము పడితే మొక్క నాటాలన్న నినాదంతో మ�
కొత్తకోట, జూలై 31 : సొంత ప్రయోజనాలకు పార్టీ మారుతూ ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజల ముందుకు వస్తూ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిని విమర్శించే అర్హత డోకూరు పవన్కుమార్రెడ్డికి లేదని జెడ్పీ వైస్చైర్మన్ వా�
వానకాలంలో జర జాగ్రత్తపొలాల వద్ద రైతులు అప్రమత్తంగా ఉండాలివిద్యుదాఘాతంతో పలుటోల్ఫ్రీ నెంబర్ 1912 ఏర్పాటువనపర్తి, జూలై 29 (నమస్తే తెలంగాణ) : వానకాలంలో వర్షాలు, ఈదురు గాలులు, ప్రకృతి వైపరీత్యా ల వల్ల కరెంట్ త
వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీటవ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డిదేశానికి అన్నం పెట్టే దిశగా తెలంగాణ రైతుఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్కోస్గి, జూలై 28 : రైతుల దశదిశను మార్చిన ఘనత టీఆర్
జెడ్పీ చైర్పర్సన్ సరిత, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహంఅలంపూర్, జూలై 28 : అర్హత కలిగిన ప్రతి కుటుంబానికీ ఆహార భద్రత కార్డులు ప్రభుత్వం అందజేస్తున్నదని జెడ్పీ చైర్పర్సన్ సరిత, అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వ�
కొత్తకోట, జూలై 28 : దళితబంధు పథకం దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని మిరాసిపల్లి గ్రామంలో కొత్తగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే లబ్ధిదారు
త్వరలో గొర్రెల పరిశోధన, పునరుత్పత్తి కేంద్రం సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే నీలి విప్లవం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, జూలై 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి న గొర�
శ్రీశైలం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం ఎదురెదురుగా ఢీకొన్న రెండు కార్లు ఏడుగురు దుర్మరణం మృతులంతా హైదరాబాద్ వాసులే.. సహాయక చర్యలు చేపట్టిన విప్ గువ్వల సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్గౌడ్ దిగ్భ్రాంతి న�
పంటలపై రాయితీలు ఇస్తున్న సర్కార్ విభాగాల వారీగా 40 నుంచి 50 శాతం సబ్సిడీ తక్కువ ధరలో పనిముట్లు, యంత్రాలు.. అవగాహన కల్పిస్తున్న అధికారులు వనపర్తి, జూలై 23 (నమస్తే తెలంగాణ) : రైతు ను రాజును చేయడమే లక్ష్యంగా పండ్ల
వనపర్తి, జూలై 22 (నమస్తే తెలంగాణ) : ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. ముసురుతో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నదని, అన్న�