Kothagudem | రాష్ట్రంలోని మసీదులలో సేవలు అందిస్తున్న ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనాలను పునరుద్ధరణ చేసేందుకు గడువు తేదీని నెల రోజుల పాటు పొడగించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండీ
రాష్ట్ర వక్ఫ్బోర్డు సీఈవోను తక్షణమే తొలగించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నాలుగు నెలల వ్యవధిలోగా అర్హుడైన అధికారిని పూర్తిస్థాయి సీఈవోగా నియమించాలని స్పష్టంచేసింది. రాష్ట్ర ప్రభుత్వంతోప�
ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనాల కోసం రూ.9,99,70,000ను ప్రభుత్వం విడుదల చేసిందని వక్ఫ్ బోర్డు చైర్మన్ మహమ్మద్ మసివుల్లా ఖాన్ వెల్లడించారు. మార్చి, ఏప్రిల్ వేతనాలు విడుదలయ్యాయని చెప్పారు.
హైదరాబాద్ : వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణే ధ్యేయమని బోర్డ్ చైర్మన్ మహ్మద్ సలీం పేర్కొన్నారు. నాంపల్లి మసీద్ సమీపంలో ఆక్రమణకు గురైన స్థలాన్ని వక్ఫ్ బోర్డుకు అప్పగించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదే�
అబిడ్స్, అక్టోబర్ 9: వక్ఫ్బోర్డు భూ ఆక్రమణలపై నిగ్గు తేల్చేందుకు సీఎం కేసీఆర్ సీబీసీఐడీ విచారణకు ఆదేశించగా టీఆర్ఎస్ రాష్ట్ర మైనార్టీ నాయకులు బద్రుద్దీన్, ముతావలీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శని�