Jairam Ramesh | కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ, సీనియర్ పొలిటీషియన్ జైరామ్ రమేశ్ ఈవీఎంల (EVMs)పై కేంద్ర ఎన్నికల సంఘానికి (CEC) మరో లేఖ రాశారు. ఇప్పటికే డిసెంబర్ 30న INDIA కూటమి తరఫున తాను రాసిన లేఖకు ఈసీ ఇచ్చిన సమాధాన
Election Commission | వీవీప్యాట్లపై (VVPAT) కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ వ్యక్తం చేసిన ఆందోళనను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. జైరామ్ రమేశ్ లేవనెత్తిన అనుమానాల్లో మరింత స్పష్టత ఇవ్వాల్సిన అంశాలేవీ లేవన
గురువారం జరగనున్న శాసనసభ ఎన్నికలకు ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. గురువారం కల్వకుర్తి పట్టణంలోని సీబీఎం కళాశాల నుంచి నియోజకవర్గంలోని మండలాలకు పోలిం గ్ కేంద్రాలకు సిబ్బంది, ఈవీఎం, వీవీప్యాట్
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లా ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. రాజకీయ పార్టీలు డబ్బు, మద్యం తరలించకుండా ఎక్కడిక్కడ కట్టడి చేసేందుకు జిల్లావ్యాప్తంగా చెక్పోస్టులు ఏర్పాటు చేసి మ�
ఓటర్లు తాము ఎవరికీ ఓటు వేశారో.. వేసిన ఓటు సరైన వ్యక్తికే వేశామా?.. లెక్కింపులో సరిగ్గానే పరిగణనలోకి తీసుకున్నారా? లేదా అనే విషయాలు తెలుసుకోవడం ప్రాథమిక హక్కు కాదని భారత ఎన్నికల కమిషన్ తెలిపింది.