రాష్ట్రంలో ఓటరు స్లిప్పుల పంపిణీలో ఎన్నికల అధికారులు చెప్తున్న లెక్కలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన కుదరడం లేదు. ఇప్పటికే 90 శాతానికి పైగా ఓటరు స్లిప్పుల పంపిణీ జరిగినట్టు అధికారులు చెప్తుండగా.. అన
శాసనసభ ఎన్నికలు నవంబర్ 30న జరగనున్న దృష్ట్యా తాము ఓటు వేయాల్సిన పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ‘ఓటరు సహాయమిత్ర’ను వినియోగించుకోవచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఉన్న ఈ యాప్తోపాటు ఓ�
ఎన్నికల్లో జరిగే అక్రమాలు, అవకతవకలు, మద్యం, డబ్బు పంపిణీ తదితర వాటిపై ప్రజలు ఫిర్యాదులు చేయడానికి సీ విజిల్ యాప్ ఏర్పాటు చేశామని రాజీవ్కుమార్ తెలిపారు.
ఓటరు జాబితాలో పేరులేనివారు నమోదు చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. శుక్రవారం కేబీఆర్ పార్క్లో ఏర్పాటు చేసిన ఓటరు ఎన్రోల్మెంట్ క్యాంపెయ�