వైద్య చరిత్రలో అత్యంత అరుదైన ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగుచూసింది. ఒక మహిళకు గర్భాశయంలో కాకుండా కాలేయంలో 12 వారాల పిండం పెరుగుతున్నట్టు గుర్తించారు. బులంద్షహర్కు చెందిన ఈ మహిళ రెండు నెలలుగా తీవ్రమైన కడుప
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఆదివాసీ గిరిజన విద్యార్థిని మడావి గంగోత్రి (14) వాంతులు, విరేచనాలు చేసుకుని శనివారం మృతి చెంది�
Tanaji Sawant | మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన మంత్రి తానాజీ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ సమావేశాల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సహచరుల పక్కన కూర్చున్న తర్వాత �
మధ్యాహ్న భోజనం సరిగా లేక 14 మంది అస్వస్థతకు గురై వాంతులు, విరేచనాలు చేసుకుంటుంటే పాఠశాలలో 18 మంది ఉపాధ్యాయులు ఉండి ఏమి చేస్తున్నారని హెచ్ఎం రాములుపై డీఈవో రేణుకాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు.