హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్వార్థ పూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ ఆరోపించారు. నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేశారని ఆయన వ్య�
తలాపునే గోదావరి ఉన్నా తడి అందక ఎండిపోతున్న పంటలను చూసి కంటనీరు పెట్టిన మెట్ట రైతన్నల కల నెరవేరిన రోజు అది. దశాబ్దాలుగా సాగునీటి కోసం నిరీక్షిస్తున్న రైతుల ఆశలకు ఆజ్యం పోసిన మంచిరోజు అది.