మహానగరంలో అసలే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పరిస్థితిపై రెండో జాబితా పిడుగుపాటులా తయారైంది. ఉన్న పది మందిలో ఒకరికి టికెట్ ఇస్తే మిగతా వారంతా ఉడాయిస్తారని ముందుగానే ఊహించిన కాంగ్రెస్ అధిష్ఠానం తప్ప
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంకెన్నాళ్లో మనుగడ సాధించే పరిస్థితి లేదని, ప్రస్తుతమున్న ఆ పార్టీ నేతలు త్వరలో గాంధీభవన్ను కూడా అమ్మేస్తారని పీ జనార్దన్రెడ్డి తనయుడు, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పీ వి
నమ్ముకున్న నాయకులతో పాటు ప్రజలను నట్టేట ముంచే కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికల్లో ప్రజలు భూస్థాపితం చేయడం ఖాయమని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు.
ఓటుకు నోటు కేసు దొంగ చేతిలో కాంగ్రెస్ (Congress) పార్టీ బందీ అయిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) విమర్శించారు. డబ్బులకు సీట్లు అమ్ముకుంటున్నారని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారని చెప్పారు.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని మంత్రి సబితాఇంద్రారెడికే పూర్తి మద్దతు ఉంటుందని గట్టుపల్లి గ్రామస్తులు ముక్తకంఠంతో వెల్లడించారు. ఈ మేరకు వారు బుధవారం మంత్రి నివాసంలో ఆమెను కలిసి సంపూర్ణ మద్దతును ప�
రాజీ చేసుకోవడంతోనే ఇరువురికి న్యాయం చేకూరుతుందని మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నారు. శనివారం జిల్లా న్యాయస్థానాల సముదాయంలో న్యాయసేవాధికార సంస్థ జిల్లా చైర్పర్సన్ ఆధ్వర్యంలో జా
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy) ఇంట తీవ్ర విషాదం నెలకొన్నది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan Reddy) అనారోగ్యంతో చనిపోయారు.
రాష్ట్రంలో ఉన్న అర్హులైన జర్నలిస్టులు ఎవరూ ఇండ్ల స్థలాల కోసం ఆందోళన చెందొద్దని, అర్హులందరికీ ఇండ్ల స్థలాలు వస్తాయని మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు స్పష్టంచేశారు.
తెలంగాణ యువతకు విదేశాల్లో మరి న్ని ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. విదేశాల్లో ఉపాధి కల్పించే అంశంపై వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో గురు�