కాలుష్య కాసారంగా మారిన యమున నదిలో మునకేసిన ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ అస్వస్థతకు గురయ్యారు. ఆప్పై నిరసనగా చేపట్టిన ‘యమునా స్నానం’ ఆయనను దవాఖాన పాలు చేసింది. ఒంటిపై దురదలు, శ్వాసలో ఇబ్బంది సమస�
Delhi BJP chief hospitalised | దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యంగా మారిన యమునా నదిలో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా స్నానమాచరించారు. 2025 నాటికి ఈ నదిని శుద్ధి చేస్తామని హామీ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం వ
Arvind Kejriwal | ఢిల్లీ మద్యం పాలసీ సీబీఐ కేసులో సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఢిల్లీ సీఎంకు పలు షరతులు విధించిం�
హర్యానాలోని వాళ్ల రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఢిల్లీకి యమునా నది నీటి సరఫరాను బంద్ చేసి బీజేపీ ‘కొత్త కుట్ర’కు తెర లేపింది. ఆప్ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు, ఢిల్లీ ప్రజలను ఇబ్బందులకు గురిచేసేందు�