సరస్వతీ పుష్కరాలకు వచ్చే సామాన్యులకు కనీస సౌకర్యాలు అక్కర్లేదా? అని మంథని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట మధూకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో వీఐపీల ప్రత్యేక వైమానిక ప్రయాణ చార్జీలు తడిసిమోపెడయ్యాయి. రెండేళ్లకు 34 కోట్ల రూపాయలకు పైగా ఖర్చయినట్టు పబ్లిక్ వర్క్స్ శాఖ వెల్లడించింది. కర్ణాటక లెజిస్లేటివ్ క�
హిందూ దేవాలయాల్లో ప్రముఖులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ, భగవంతుడిని ప్రత్యేకంగా దర్శనం చేసుకునే అవకాశం కల్పించడం, వీఐపీ దర్శనాల కోసం అదనపు రుసుమును వసూలు చేయడం ఆపాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్�