‘దండాలయ్యా.. ఉండ్రాళ్లయ్యా..’ అంటూ వాడవాడలా గణపయ్య భక్తిగీతాలు మార్మోగుతున్నాయి. వినాయక చతుర్థి ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చలువ పందిళ్లలో గణనాథులు కొలువుదీరారు.
విజయానికి నాంది.. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు.. ఊరూవాడా భక్తులతో పూజలందుకుంటున్నాడు.
ఎంతో ప్రత్యేకత కలిగిన గణేశ్ ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పల్లెలు, పట్టణాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించారు.
వినాయక చవితి ఉత్సవాలకు సమయం సమీపిస్తున్నది. దేశంలో ముంబై తర్వాత హైదరాబాద్లో అత్యంత ఘనంగా జరిగే ఈ ఉత్సవాలు సజావుగా సాగేందుకు ఉత్సవ సమితి కమిటీ సభ్యులతోపాటు అన్ని ప్రభుత్వ శాఖలతో సమీక్ష జరిపి తగిన ఏర్పా�
వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇండియా పోస్ట్ నిర్వహించిన లక్కీడ్రాలో మీ పేరు వచ్చింది. ఈ లక్కీడ్రాలో మీరు ఐఫోన్ 15ని గెలుపొందారు. ఈ రివార్డును ైక్లెమ్ చేసుకోవడానికి ‘క్లిక్ అండ్ కంటిన్యూ’ బటన్ �
వినాయక నవరాత్రి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రారంభమయ్యాయి. గణేశ్ మండపాలను ఆకర్షణీయమైన లైటింగ్తో అలంకరించారు. గణనాథులను మేళ తాళాలతో వాహనాలపై ఊరేగింపుగా తీసుకువచ్చి మండపాల్లో ఏర్పాటు చేశారు.