బహ్రెయిన్ లోని నాస్ లేబర్ క్యాంపులో తెలంగాణ ప్రజలు వినాయక నవరాత్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. గణనాథుడికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు జరిపి, గణపతి బప్�
మెదక్ పట్టణంలోని శాంతినగర్, వాసవీనగర్ కాలనీల్లో ప్రతిష్ఠించిన వినాయకులను ఆదివారం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
కందుకూరు : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు వెల్లివిరిసేలా భక్తిభావంతో వినాయక నవరాత్రులను నిర్వహించిన మండలంలోని దాసర్లపల్లి వినాయక మండపం లక్ష రూపాయల నగదును గెలుచుకుంది. అదికూడ సామాజిక స
మహేశ్వరం: హర్షగూడలో నేస్తం యువజన సంఘం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష�
అత్తాపూర్ : అత్తాపూర్ డివిజన్లోని మణికంఠభక్త సమాజం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ పా
అబిడ్స్ : షార్ట్ సర్క్యూట్తో చుడీబజార్లోని వినాయక మండపంలో మంటలు చెలరేగి మండపం కాలి బూడిదైంది. షాహినాయత్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ ఎం వెంకటకిషన్ కథనం ప్రకారం…వినాయ�
ముషీరాబాద్ : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. ముషీరాబాద్ డివిజన్ బాపూజీనగర్లో ఓం శివగంగ భవాన
చిక్కడపల్లి : నగరంలో ప్రసిద్ధి గాంచిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో స్వామి వారి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. స్వామివారి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఆదివారం స్
ఊరూవాడను ఏకం చేసే వేడుక గణపతి నవరాత్రులు. వినాయక మంటపాలు సమాజాన్ని చైతన్య పరిచే వేదికలుగా నిలుస్తాయి. అయితే, నవరాత్రి ఉత్సవాలంటే కాలక్షేపం కోసం చేసే వేడుకలు కావు. మన సంప్రదాయాన్ని కొనసాగించడానికి ఉపకరిం
చిక్కడపల్లి: నగరంలో ప్రసిద్ధి గాంచిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో స్వామి వారి నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్నాయని ఆలయ కార్యానిర్వాహణాధికారిణి దీప్తి త�
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రజలకు సూచనహైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): కరోనా తీవ్రత నేపథ్యంలో వినాయక చవితి పండుగను ఎవరికి వారు తమ ఇండ్లలోనే నిరాడంబరంగా జరుపుకోవాలని ప్రజలందరికీ సూచిస్తామని హైకో�