పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలోని వరసిద్ధి వినాయక మండపంలో శుక్రవారం కుంకుమ పూజలు వైభవంగా జరిగాయి. ఇందులో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుడు నందగిరి శ్రీనివా�
Vinayaka Mandapam | పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే వాడాలని.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు, రసాయన రంగులు వాడరాదనీ, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని నర్సాపూర్ ఎస్ఐ లింగం సూచించారు. ఊరేగింపు�
వినాయక చవితి పండుగ సందర్భంగా పాఠశాలలకు సెలవు ఉండడంతో ఇంటికి వచ్చిన బాలుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామ పరిధిలోని తాళ్ల తండాలో ఆదివారం రాత్రి ఈ విషాదక�
ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు మండలంలోని చిట్కుల్ గ్రామంలో రూ.3.56 కోట్లతో చేపట్టిన అభివృద్ధి ప�
50వేల రూపాయలతో అలంకరణ జగిత్యాల రూరల్, సెప్టెంబర్ 3. 20 రూపాయల నోట్లతో తోరణాలు కట్టారు. దాంతో పూజలు చేసేందుకు వచ్చిన భక్తులు తదేకంగా తిలకిస్తున్నారు. కరెన్సీ నోట్లతో మండపాన్ని అలంకరించిన బోలుసాని సంతోష్న�