Singapore | సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహించారు. కిండల్ కిడ్స్ పాఠశాల సభామందిరంలో శనివారం సాయంత్రం 5.30 గంటలకు సశాస్త్రీయంగా కల్పోక్తరీతిలో ఘనంగా నిర్వహించారు.
పల్లె, పట్టణాల్లోని పలు వార్డుల్లో గణనాథులు కొలువుదీరారు. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో మండపాల నిర్వాహకులు, భక్తులు వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. వివిధ కళాకృతులతో వ�
విఘ్నాలు తొలగించే ఆది దేవుడు.. వినాయక చవితిని శనివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా జనం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. పల్లె, పట్టణాలు, యువజన, కుల సంఘాలు, కాలనీల్లో ప్రతిష్ఠించిన గణనాథుల
ప్రకృతిలో మమేకమవుతూ నేలా, నీరూ, చెట్టూ.. పుట్టా.. తదితర వాటిని ఆరాధించడం మన సంస్కృతిలో అనాదిగా వస్తున్న ఆచారం. హిందువుల పండుగల్లో వినాయక చవితికి ఎంతో ప్రాధాన్యం ఉంది.
సర్వ విఘ్నాలు తొలిగించే దేవుడు వినాయకుడు. ఆ ఆదిదేవుడిని కొలిచే వేళైంది. నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించేందుకు భక్తజనం సిద్ధమైంది. శనివారం గణేశుడు కొలువుదీరనుండగా, ఊరూరా మండప