పెండింగ్లో ఉన్న గ్రామాల్లోని అభివృద్ధి పనుల బిల్లుల కోసం ఎంతకైనా తెగిస్తామని, అవసరమైతే నక్సల్స్గా మారుతామని మాజీ సర్పంచులు హెచ్చరించారు. బుధవారం ఆసంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని ఫిలింభవన్లో వి�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్నా పల్లెల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, సంక్షేమం ఊసేలేదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రతాప్రెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్ పట్ట�
గ్రామాలు అభివృద్ధి చెంది పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియాలని కేసీఆర్ ప్రభుత్వం పల్లె ప్రగతికి శ్రీకారం చుట్టగా, కాంగ్రెస్ సర్కారు దాన్ని గాలికొదిలేసింది. పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను ఆపేయడంతో పల్ల�
అన్ని గ్రామాలు, తండాలు అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. చింతపల్లితో పాటు మండలంలోని తీదేడు, మల్లారెడ్డిపల్లి, నెల్వలపల్లి, గొడకొండ్ల, ప్రశాంతిపురితం�