తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకున్న వారే లేకుండా పోయాడని, వెంటనే సమస్య పరిష్కరించాలని భట్టుపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం గ్రామంలోని ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో
రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లను నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని జంబికుంట గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మండల పరిధిలోని జంబికుం ట గ్రామానికి వెళ్లే రహదారి ఎన్హెచ్ 161 కు కిలోమీటర్ ఉంటుంది.
నందిపేట్ అభివృద్ధి విషయంలో తాము తగ్గేదేలేదని గ్రామస్తులు స్పష్టం చేశారు. మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులను అడ్డుకున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివ�
రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖమాన గ్రామస్తులు గురువారం ఆందోళనకు దిగారు. రోడ్డుకు అడ్డంగా ఎడ్లబండ్లు, ముండ్ల కంపలు వేసి ధర్నా చేశారు.