విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం ఉమ్మడి జిల్లా ప్రజలు ఉత్సాహంగా దసరా పండుగను జరుపుకున్నారు. పాలపిట్టను దర్శించుకొని జమ్మి చెట్టు వద్ద పూజలు చేసి జమ్మి ఆకును కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహ
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో విజయదశమి సందర్భంగా శనివారం శమీపూజను వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తుల ఆయుధాలను మేళతాళాలతో దసరా మండపానికి తీసుకొచ్చారు. అనంతరం శమీపూజ భక్తి ప్
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా చెప్పుకొనే విజయదశమి వేడుకను శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నారు. తెలంగాణ అతి పెద్ద పండుగ అయిన దసరాను సంబురంగా చేసుకునేందుకు ఊరూ వాడ సిద్ధమయ్య�
ఆశ్వయుజ శుద్ధ దశమిని విజయానికి సంకేతంగా అమ్మవారిని ఆరాధించుకొనే విజయదశమి పర్వదినాన్ని శనివారం ఉమ్మడి జిల్లా ప్రజలు అట్టహాసంగా జరుపుకోనున్నారు. తొమ్మిది రోజులపాటు వైభవంగా సాగిన దేవీశరన్నవరాత్రి ఉత్స�
జిల్లాలో ఈ నెల 15 నుంచి ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి వేడుకలు విజయ దశమితో ముగిశాయి. మండపాల్లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాలకు మంగళవారం ఉత్తరపూజలు నిర్వహించి నిమజ్జనానికి తరలించారు.