మంత్రి వేముల | ల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గ స్థాయి వివిధ శాఖల అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
స్పీకర్ పోచారం | రెండు రోజులుగా ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు, మంజీర తీరం వెంట ఉండే గ్రామాల వారు అప్రమ్తతంగా ఉండాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి సూచించారు.
మంత్రి జగదీష్రెడ్డి | గులాబ్ తుఫాన్ తీవ్రతరం అయి వర్షాలు బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
అంటువ్యాధులు | కాలానుగుణంగా వచ్చే వ్యాధులను నియంత్రించడాని క్షేత్ర స్థాయిలో చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి ధన్రాజ్ అధికారులను ఆదేశించారు.
ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ | భారీ వర్షాలకు సింగూర్ డ్యామ్ నిండడతో మంజీరా నది పరివాహక ప్రజలు అప్రమతంగా ఉండాలని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు.
మేయర్ సుధారాణి | రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో
ప్రజలకు సత్వర సహాయం అందించడానికి 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీ�
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు | జిల్లా వ్యాప్తంగా భారీవర్షాలు కురవనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు .
ఎమ్మెల్యే ఆనంద్ | సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాలను కాపాడుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా చెక్పోస్టుల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు.