సింగరేణిలో అవినీతి దందాలపై ఉకు పాదం మోపుతామని.. అక్రమారుల గురించి ధైర్యంగా సమాచారం ఇవ్వాలని సంస్థ యాజమాన్యం పిలుపునిచ్చింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మోసగాళ్ల సమాచారాన్ని కొత్తగూడెం విజ
జీహెచ్ఎంసీలో రిపోర్ట్ చేసి విధులు నిర్వహించాల్సిన విజిలెన్స్ విభాగంలోని కొందరు అధికారులు హైడ్రాలో పనిచేస్తుండటంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓ కేసును మాఫీ చేసేందుకు లంచం తీసుకుంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారి పట్టుబడిన కేసులో తమిళనాడు అవినీతి నిరోధక విభాగం డీవీఏసీ (DVAC) అధికారులు మదురైలోని (Madurai) ఈడీ సబ్ జోనల్ ఆఫీసుపై దాడులు నిర్వహ�
Odisha Teacher | ఓ ప్రైమరీ స్కూల్ టీచర్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణలతో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో భాగంగా రూ. 4.73 కోట్ల