Vidya Balan | బాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నది విద్యాబాలన్. వుమెన్ బేస్డ్ సినిమాలు తీయడానికి దర్శకులు భయపడున్న సమయంలో.. చిత్రాలను తన భుజాలపై వేసుకొని బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను నమోదు చేసింద�
విద్యా బాలన్ (Vidya Balan) కెరీర్ గతంలో కంటే ఇప్పుడే వేగంగా సాగుతున్నది. పాండమిక్ టైమ్ లోనూ విద్యా బాలన్ చిత్రాలు ఓటీటీల్లో సందడి చేశాయి. ఆమె ఖాతాలో ప్రస్తుతం మూడు చిత్రాలున్నాయి.
Jalsa Movie | అమెజాన్ ప్రైమ్లో విడుదలైన ‘జల్సా’ చిత్రం ఉత్కంఠ భరితమైన ఇతివృత్తంతో ప్రేక్షకుల మనసులను దోచుకుంటున్నది. విద్యాబాలన్, షెఫాలీ షా ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగు మూలాలున్న సూర్య కాశీభట్ల ( Surya Kasibhatla )
పుష్పరాజ్, రష్మిక (Rashmika Mandanna) డీగ్లామరైజ్డ్ పాత్రల్లో శ్రీవల్లి పాటకు వేసిన స్టెప్పులకు చిన్నా,పెద్దా తేడా లేకుండా అందరూ ఫిదా అయిపోయారు. ఈ పాటకు ఇప్పటికే క్రికెటర్లు, కొరియోగ్రాఫర్లు, స్టార్ సె�
ముంబై: ఆస్కార్స్ 2022 బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో పోటీ పడేందుకు ఇండియా నుంచి అధికారిక ఎంట్రీ కోసం ప్రక్రియ మొదలైంది. దీనికోసం 15 మంది జడ్జ్ల జ్యూరీ మొత్తం 14 సినిమాలను చూడనుంది. వీటి
ఒకానొక టైంలో బాలీవుడ్ (Bollywood) ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్ల జాబితాలో తప్పకుండా ఈ భామ పేరుంటుంది. ది డర్టీ పిక్చర్ (The Dirty Picture) సినిమాతో కుర్రకారుకు కంటి మీద కనుకు లేకుండా చేసిన అందాల భామ విద్యాబాలన్ (V
న్యూఢిల్లీ: ఆస్కార్ అకాడమీలోకి కొత్త సభ్యులు వచ్చేశారు. ఆ లిస్టులో మన భారతీయ నటీనటులు కూడా ఉన్నారు. ప్రతిష్టాత్మక ఆస్కార్ అకాడమీ కొత్త సభ్యుల వివరాలను వెల్లడించింది. బాలీవుడ్ నటి విద్యా �
‘పితృస్వామ్య సమాజం ఓ కారడవి లాంటిది. ఆ మహారణ్యంలో ఆడపిల్ల క్రూర మృగాలనూ, మగాళ్లనూ తప్పించుకుంటూ సివంగిలా దూసుకుపోవాలి’ అంటారు బాలీవుడ్ నటి విద్యా బాలన్. తాను ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘షేర్నీ’ విడుదల
మహిళల్లోని నాయకత్వ లక్షణాల్ని, పోరాడేతత్వాన్ని పురుషులు అంత సులభంగా అంగీకరించరని చెప్పింది బాలీవుడ్ కథానాయిక విద్యాబాలన్. ప్రయోగాత్మక కథాంశాల్ని ఎంచుకొని పాత్రలపరంగా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్న
ముంబై : విద్యాబాలన్ నటించిన షేర్నీ సినిమా ట్రైలర్ను ఇవాళ రిలీజ్ చేశారు. ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో విద్యాబాలన్ నటిస్తున్నారు. జూన్ 18వ తేదీన అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా రిలీజ్కానున్నది. పులుల సమస�