కేంద్రంలో బీజేపీకి మరోసారి అధికారమిస్తే రాజ్యాంగ పీఠిక నుంచి లౌకిక, ప్రజాస్వామ్యవాదాన్ని తొలగించే ప్రమాదముందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ అన్నారు.
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్కు పితృవియోగం కలిగింది. కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మంత్రి తండ్రి గంగుల మల్లయ్య (87) బుధవారం గుండెపోటుతో మరణించడం కుటుంబంలో విషాద
రాష్ట్ర సివిల్ సప్ల్లయీస్ కార్పొరేషన్ చైర్మన్గా సర్దార్ రవీందర్సింగ్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం హైదరాబాద్ ఎర్రమంజిల్లోని సివిల్ సప్లయ్ కార్పొరేషన్ కార్యాలయంలో రిజిస్టర్లో సంతకం చే
రాష్ర్టాలకు నిధులను విడుదల చేయడంలో ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర వివక్షను ప్రదర్శిస్తున్నారని, తన సొంత రాష్ట్రమైన గుజరాత్కే పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్�
కాకతీయులు నిర్మించిన కట్టడాలు, గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించినట్టు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ఈ నెల 7 నుంచి నిర్వహించనున్న కాకతీయ ఉత్సవాల నేపథ్యంలో శు�