‘హైడ్రా ఏర్పాటు కాకముందు ఉన్న నివాసాలకు పర్మిషన్లు ఉన్నా లేకున్నా వాటి జోలికి రాం.. వ్యాపార సముదాయాలు నిర్వహిస్తే మాత్రం ఊరుకోం’.. ఇది హైడ్రా కమిషనర్ రంగనాథ్ గతంలో చేసిన ప్రకటన.
ట్టుకున్న భార్యను కడతేర్చాడు. కన్న బిడ్డల్ని అమ్మకానికి పెట్టాడు. భార్యది సహజ మరణంగా నమ్మబలికిన తండ్రి దుర్మార్గాన్ని పదమూడేళ్ల కుమార్తె బయటపెట్టడంతో బంధువులు, పోలీసులు హతాశులయ్యారు.
ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..నేచర్క్యూర్ దవాఖాన సమీపంలోని శ్మశానవాటికలో సుమారు 30-35 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు స్�