వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయ అభివృద్ధికి రూ.127.65 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆలయ కాంప్లెక్స్ విస్తరణతోపాటు ఆధునిక సౌకర్యాల కల్పనకు రూ.76కోట్లు, మూలవాగు వంతెన నుంచి
ఓ వైపు వేములవాడ రాజన్న, మేడారం సమ్మక్క దర్శనాలు.. మరోవైపు శుభ ముహూర్తాలు, అత్యధిక పెండిళ్లు, శుభకార్యాలు.. ఇంకోవైపు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి.
ఆన్లైన్ రసీదు చూపితేనే వేములవాడ రాజన్న ఆలయ సముదాయాల్లో భక్తులకు అద్దె గది కేటాయిస్తారు. అక్రమాలకు చెక్ పెట్టేందుకే ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఇక ఏ వసతి సముదాయంలో ఎన్ని గదులు ఖాళీగా ఉన్నాయి? ఎప్ప�
వేములవాడ రాజన్న క్షేత్రం కిక్కిరిసింది. రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో జనసంద్రమైంది. సుమారు 80 వేల మంది తరలివచ్చారు. ఉదయాన్నే ధర్మగుండంలో స్నానం చేసి, స్వామివారి దర్శనం కోసం బారులు తీరార�