శాంతి భద్రతలను కాపాడుతూ నిరంతరం ప్రజలకు సేవలందిస్తున్న పోలీసు శాఖ పనితీరు భేషుగ్గా ఉందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న ఆలయ నిధులు రూ.10 లక్షలతో వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన 4
రాజకీయాలకు అతీతంగా రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కేంద్ర మంత్రి గా బాధ్యతలు తీసుకున్నాక బుధవారం రాత్రి మొదటిసారి రాజన్నను దర్శించుకున్న అనం�
గత ఐదు రోజులుగా రాజన్న ఆలయ ఓపెన్ స్లాబ్పై నిర్వహిస్తున్న త్యాగరాజస్వామివారి ఆరాధనోత్సవాలు శనివారం ముగిసాయి. కళాకారులు తమదైన ఆలాపనలతో అహూతులను మంత్రముగ్దులను చేశారు.
ఒక చేతిలో చిరతలు, మరో చేతిలో తంబుర, శిరస్సుపై కుంభం, మెడలో పూలహారం ధరించి, హరిలో రంగ హరి అంటూ.. నిరంతరం హరినామస్మరణతో హరిదాసులు సందడి చేసే పవిత్ర ధనుర్మాసం ఆదివారం నుంచి ప్రారంభంకానున్నది.
వేములవాడ రాజన్న ఆలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. గురువారం రాత్రే రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు వేకువజామున పవిత్ర గుండంలో పుణ్య స్నానాలు చేశారు.
Vemulawada | రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఓ భక్తురాలు గుండెపోటుతో మరణించింది. రాజన్న దర్శనం కోసం మంగళవారం ఉదయం లైన్లో నిల్చున్న మహిళ క్యూలైన్లోనే కుప్పకూలింది.
వేములవాడ రాజన్న హుండీ ఆదాయం 1.92 కోట్లు సమకూరినట్లు ఆలయ ఈవో డీ కృష్ణప్రసాద్ వెల్లడించారు. బుధవారం రెండోరోజూ రాజన్న ఆలయ ఓపెన్స్లాబ్పై ఈ హుండీ లెక్కింపు నిర్వహించారు.