‘లోకానికి తన సామర్థ్యం తెలియనీయకుండా యోగి మూఢునిలాగా, మూర్ఖునిలాగా, చెవిటి వానిలాగా మెలగాలి’ అని పై ఉపనిషత్ వాక్య భావం. దత్తాత్రేయుడి రెండో అవతారం పేరు శ్రీ నరసింహ సరస్వతి స్వామి. ఒకసారి స్వామివారు అమర�
‘ఆత్మ (భూమా) కింద పైన వెనుక ముందు పక్కల అంతటా నిండి ఉంది. ఈ కనిపించే జగత్తు అంతా ఆత్మే! అదే నేను. నేనే కిందా, పైనా అంతటా ఉన్నాను. అంతా నేనుగా ఉన్నాను’ అని పై ఉపనిషత్ వాక్యానికి భావం. ఎంతటి ఉదాత్తమైన భావాన్ని త�
‘ధన దారాదులు వృద్ధి చెందితే దుఃఖించాలి కాని, సంతృప్తి చెందరాదు. మోహమాయ పెరిగితే ప్రపంచంలో ఎవనికి శాంతి కలుగుతుంది?’ అని పై ఉపనిషత్ వాక్య భావం. ధనదారాదులంటే డబ్బు, భార్యా పిల్లలు మొదలైనవి. ఇవి పెరిగే కొద్�