జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ చిరుత మృతి చెందింది. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల్ శివారులో సోమవారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీ�
గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కామారెడ్డి జిల్లా, నసూల్ రాబాద్
సిద్దిపేట జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు మృతిచెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ బైపాస్లో ఆదివారం వేకువజామున చోటుచేసుకుంది.
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందా డు. కీసర సీఐ వెంకటయ్య కథనం ప్రకారం.. నాగారం మున్సిపల్ పరిధిలోని సుర్వీ బాబ య్య ఫంక్షన్ హాల్ వద్ద షియా శరన్రాయ్ (37) అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా అతివేగంగ
పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం సికింద్రాబాద్ రైల్వే పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామానికి చె
Fuel Tanker Blast: కనెక్టికట్ రాష్ట్రంలోని హైవేపై ఇంధన ట్యాంకర్ పేలింది. ఇంటర్స్టేట్-95 రోడ్డు మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. ఓ ఓవర్పాస్ వద్ద వాహనం ఢీకొనడంతో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదం వల్ల న్�