రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో ప్రారంభించిన సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలు పడకేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణాలకు నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు చెతులెత్తేశారు.
చేపలు, మాంసం కావాలంటే వనపర్తి జిల్లాకేంద్రం వాసులు మారెమ్మకుంట, మర్రికుంటకు వెళ్లక తప్పదు. కూరగాయల కోసం కమాన్ చౌరస్తాకు పరుగెత్తాలి. అన్నీ ఒకేచోట దొరకవు. ప్రజలకు ఈ కష్టాలు దూరం చేయాలని ప్రభుత్వం సంకల్ప�
ఖమ్మం జిల్లాలో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్తోపాటు అన్ని మున్సిపాలిటీల్లోనూ ప్రజలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలన్నీ