జలవనరుల అంశాలకు సంబంధించి మహారాష్ట్ర సీఎం సలహాదారుగా కేంద్ర జలవనరుల శాఖ మా జీ సలహాదారు వెదిరె శ్రీరామ్ నియమితులయ్యా రు. ఈ మేరకు మహారాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జా రీచేసింది.
Revanth Reddy | ఆయన ఓ బీజేపీ నేత. కేంద్ర జల్శక్తి శాఖ మాజీ సలహాదారు. ఎన్డబ్ల్యూడీఏ నదుల అనుసంధానం ప్రాజెక్టుల టాస్ఫోర్స్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. కేంద్రంలోని ఎన్డీయే సరారులో నిన్నమొన్నటి వరకు కీలకంగా పనిచ
మే 2న అచ్చయిన వ్యాసంతో వెదిరె శ్రీరాం కాళేశ్వరం విచారణ పూర్తవుతుందని భావించా. కానీ, మే 3న ఐదో భాగం కూడా రాసి ముగించారు. సంతోషం. అందులో కూడా వెదిరె వారికి కొన్ని అంశాలపై వివరణ ఇవ్వాల్సిన అవసరముందని భావించి ఈ �
‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రగతి నిరోధకులుగా మీ ముందుకు వచ్చేవాళ్లు తెలంగాణ నాయకులే. భవిష్యత్తులో మీరు పోరాడాల్సింది తెలంగాణ నేతలతోనే?’ అని ప్రొఫెసర్ జయశంకర్ అంటుండేవారు. ఇప్పుడు ఆ మాటలను నిజ�
కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే నదీజలాల్లో తెలంగాణకు తీరని నష్టం వాటిల్లిందని, న్యాయమైన నీటి వాటా కేటాయింపులు చేయలేదని, ప్రాజెక్టులను రివర్ బోర్డులకు అప్పగించాలని చట్టం చేసిందే నాటి యూపీఏ సర్కార్ అని కేం