MLA Thalasani | ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తాను ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Thalasani) పేర్కొన్నారు.
బంజారాహిల్స్ డివిజన్లోని ఎన్బీటీనగర్లో వీడీసీసీ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పనులను ఇటీవల నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు.
అమీర్పేట్ : సనత్నగర్ అల్లాద్దీన్ కోఠీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. రూ . 93.60 లక్షల వ్యయంతో సనత్నగర్ డివిజన్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంగళ
చిక్కడపల్లి : అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కేంద్ర ఈశాన్య ప్రాంత పర్యాటక సంస్కృతి, అభివృద్ధి మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. గాంధీనగర్ డివిజన్ పరిధిలో శుక్రవారం రూ.52 లక్షలతో చేపట్టిన అభివృద్ధి �