సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరు హీరోగా నటిస్తున్న చిత్రం ‘11:11’ వర్ష విశ్వనాథ్ నాయిక. ఆర్కే నల్లూరి దర్శకుడు. గాజుల వీరేష్ (బళ్లారి) నిర్మాత. ఇటీవల ఈ చిత్రంలోని ‘ఏమయ్యిందో మనసైపోయే మాయం’ అనే యూత
వెంకీ, వర్ష విశ్వనాథ్, చాందిని హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘అందమైన లోకం’. రవీంద్రనాయుడు నిర్మాత. మోహన్ మర్రిపెల్లి దర్శకుడు. శుక్రవారం హైదరాబాద్లో ఈ చిత్రం ప్రారంభమైంది. దర్శకుడు మాట్లాడుతూ ‘�