పదవీ విరమణ చేసినా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారి లెక్కలు తేలినట్టు సమాచారం. అన్నిశాఖల్లో కలిపి 1049 మంది ఉన్నారని సీఎస్ శాంతికుమారికి అధికారులు గురువారం నివేదిక అందించినట్ట
ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్న సమ్మక్క సారలమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. కరీంనగర్ జిల్లాలో రేకుర్తి, కేశవపట్నం, హుజూరాబాద్లో జర
రైల్వేశాఖ వివిధ విభాగాల్లోని నాన్ గెజిటెడ్ పోస్టుల డైరెక్ట్ రిక్రూట్మెంట్స్లో అగ్నివీర్లకు 15శాతం రిజర్వేషన్లు అమలుజేయనున్నట్టు రైల్వే శాఖ వర్గాలు గురువారం వెల్లడించాయి. మూడు అగ్నివీర్ బ్యాచ్