రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో బుధవారం శాసనమండలి, సచివాలయ ఉద్యోగుల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. తీరొక్కపూలతో పేర్చిన బతుకమ్మలతో అసెంబ్లీ ప్రాంగణం కళకళలాడింది.
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహరావు కుమార్తె సురభి వాణీదేవి ఆదివారం ఉదయం 12 గంటల
హైదరాబాద్: తెలంగాణలో తాజాగా జరిగిన రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. నల్లగొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ల స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీగా పల్లా �
బరిలో 164 మంది అభ్యర్థులు దినపత్రిక సైజులో బ్యాలెట్పేపర్ 8 నుంచి సాయంత్రం 4 వరకు ఓటింగ్ పోలింగ్ కేంద్రాలకు చేరిన సామగ్రి విధుల్లో 7,560 మంది సిబ్బంది 15 వేల పోలీసులతో పటిష్ఠ భద్రత 50%శాతం కేంద్రాల్లో వెబ్ �
సమస్యల పరిష్కారానికి పాటుపడతా బొటానికల్ గార్డెన్లో వాణీదేవి ప్రచారం శేరిలింగంపల్లి/వ్యవసాయ యూనివర్సిటీ, మార్చి 10: రాష్ట్రంలో పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎస్ వాణ�
మహబూబ్నగర్ :హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణిదేవికి అన్ని వర్గాల నుంచి విశేషణ ఆధరణ లభిస్తున్నది. ఉద్యోగులు, పట్టభద్రులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ మద్దతను ప్ర
హైదరాబాద్ : తెలంగాణకు బీజేపీ చేసిందేమిటో చెప్పాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీ దేవికి తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ �
నాగర్ కర్నూలు : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు విశేషంగా కృషి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూల్, షాద్ నగర్ నియోజకవర్గా
పట్టభద్రులు అభివృద్ధికి సహకరించాలి రాజ్యసభసభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ)/అంబర్పేట: రాష్ట్ర ప్రభుత్వానికి మరింత బలం చేకూర్చేందుకు హైదరాబాద్- రంగారెడ్డ
ఆ పార్టీలను పీకేస్తేనే అభివృద్ధి పట్టభద్రులారా ఆలోచించి ఓటేయండి: అభ్యర్థి వాణీదేవి సమస్యలన్నీ పరిష్కరిస్తాం: మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నమస్తే తెలంగాణ నెట్వర్క్: తెలంగాణలో కలుపు మొక్కలుగా పెరుగు�
మచ్చలేని పీవీ కుటుంబం నుంచి వచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించండి. విద్యా వ్యవస్థపై ఆమెకు అపార అనుభవం ఉండటంతోపాటు లక్షల మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్ది