Edupayala temple | వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బో
రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన మహిమగల మహాతల్లి ఏడుపాయల వన దుర్గ భవాని మాతను ప్రముఖ సినీ నటుడు నరేష్ (Naresh) దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొన్నది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లి
పాపన్నపేట,ఏప్రిల్17 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానిమాత ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భక్తులు