రిటైర్డు ఉద్యోగులకు నష్టం కలిగించే వ్యాలిడేషన్ యాక్ట్-2025ను రద్దు చేయాలని, తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా ఆయా మండల తహసీల్దార్ కార్యాలయాల ఎదు�
కేంద్ర ప్రభుత్వంపై పెన్షనర్లు కన్నెర్రజేశారు. మూడు దశాబ్దాలపాటు ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసి సేవలందించిన తమ జీవితాలతో చెలగాటం ఆడటం సరికాదని మండిపడ్డారు. పెన్షనర్లను వర్గాలుగా విభజించి, వ
కేంద్ర ప్రభుత్వం దొడ్డి దారిన చేసిన 2025 వ్యాలిడిషన్ చట్టం దేశంలోని లక్షలాది మంది పెన్షనర్ల జీవితాల్లో అంధకారం నింపుతుందని తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీ
కేంద్రం దొడ్డి దారిన తెచ్చిన వ్యాలిడేషన్ చట్టంతో పెన్షనర్లకు కష్టాలు తప్పేలా లేవు... కేంద్రం 2025 మార్చి 25న దొడ్డి దారిన పార్లమెంటులో ఆమోదించిన వ్యాలిడేషన్ చట్టం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు గుద
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాలిడేషన్ యాక్ట్ను నిరసిస్తూ ఈనెల 25న బ్లాక్డేగా పాటించనున్నట్టు పెన్షనర్స్ జేఏసీ ప్రకటించింది. ఈ యాక్ట్ ద్వారా పెన్షన్పై సర్వాధికారాలను కేంద్రం లాగేసుకున్నదని ఆ�