తెలంగాణ జాతీయ సమైక్యత వేడుకలను వైభవంగా నిర్వహించాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు. బుధవారం సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, ఇతర ఉన్నతాధికారులత
హైదరాబాద్ : ఒకరు రక్తదానం చేస్తే.. మరొకరికి ప్రాణదానం చేసిన వారవుతారని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం సనత్ నగర్ స్పోర్ట్స్
హైదరాబాద్ : భారత స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలు ఈ నెల 22న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు వేడుకల కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు తెలిపారు. బీఆర్కే భవన్లో కమిటీ చైర్మన్ కేకే అధ్యక్షతన సమావే
హైదరాబాద్ : ఈ నెల 22న భారత సంతంత్ర వజ్రోత్సవ వేడుకల ముగింపు వేడుకలను ఎల్బీ స్టేడియంలో జరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, వజ్రోత్సవాల కమిటీ
నిజామాబాద్ : దేశంలోని ప్రజలందరికి సమాన అవకాశాలు కల్పించడమే నిజమైన స్వాతంత్య్రం అని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా శనివారం బాన్సువాడ పట్టణంలో జ
నిజామాబాద్ : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం చేపట్టిన ఫ్రీడం ర్యాలీ అట్టహాసంగా సాగింది. నెహ్రూ పార్క్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీ చౌక్, రాష్ట్రపతి �
మహబూబ్ నగర్ ఆగస్టు 13 : దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్య్ర వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం అయన జిల