గ్రామాల్లో పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాల్లో పెట్టిన మొక్కలు ఎండిపోతుండటంతో వాటి జాడ తెలియకుండా ఉండేందుకు గ్రామపంచాయతీల సిబ్బంది వాటికి నిప్పుపెడుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పల్లెలు దేశానికే రోల్ మోడల్గా నిలిచాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నా రు. మండలంలోని దౌలత్నగర్ గ్రామంలో రూ.కోటితో బాజు తండా నుంచి టూక్య తండా వరకు ని�
సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాల్లా పరుగులు పెడుతున్నాయి. తొమ్మిదేండ్లుగా తెలంగాణ సర్కార్ చేపడుతున్న ప్రత్యేక సంస్కరణలతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు సుభిక్షంగా మారుతున్నాయ
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాతే సీఎం కేసీఆర్ నేతృత్వంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సహకారంతో గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందుతున్నాయి. సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తూ ఎనిమిదేండ్లలోనే ఎనల�