అర్చకులకు టీకాలు ఇప్పించాలి సీఎంను కోరిన గంగు ఉపేంద్రశర్మ హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): హిందూ ఆలయాల అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర కార్యన�
ప్రపంచానికంతా తెలంగాణ నుంచే వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లలో 85% కేంద్రానికే రాష్ర్టాలకు, ప్రైవేటుకు కలిపి 15 శాతమే: కేటీఆర్ కరోనాకు వ్యాక్సిన్లతోనే పరిష్కారం డిసెంబర్ నాటికి అందరికీ టీకాలు
రాంచి: జార్ఖండ్లో 37.3 శాతం మేర వ్యాక్సిన్లు వృథా అవుతున్నాయన్న కేంద్రం ఆరోపణలపై జార్ఖండ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కొవిన్ పోర్టల్లో వ్యాక్సిన్ వృథా గణాంకాలు తప్పుల తడకగా ఉన్నాయని, ముందు వాటి�
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి | సూపర్ స్ప్రెడర్స్కు కరోనా వ్యాక్సిన్ వేయించడంతో కరోనా కట్టడికి అవకాశం ఉంటుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు.
న్యూఢిల్లీ: కోవిడ్-19 టీకాల దిగ్గజం ఫైజర్ భారత్కు పెద్దఎత్తున సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉంది. భారత్లో ఉధృతంగా కనిపిస్తున్న వైరస్ రకంపై తమ టీకా చక్కగా పనిచేస్తుందని కంపెనీ ప్రకటించింది. కాకపోతే భారత ప్రభ�
సూపర్ స్ప్రెడర్లకు ప్రత్యేకంగా టీకా విధి విధానాలు రూపొందించండి మంత్రి హరీశ్రావు, అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం రెండోడోస్ వ్యాక్సినేషన్ను మంగళవారం నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద�
డిసెంబర్ నాటికి భారతీయులందరికీ వ్యాక్సిన్ : కేంద్రమంత్రి | కొవిడ్ వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచేందుకు భారత్ వేగంగా కృషి చేస్తోందని, దేశంలోని ప్రతి పౌరుడికి డిసెంబర్ టీకాలు వేస్తామని కేంద్ర జలశక్తి మం�
న్యూఢిల్లీ, మే 23: ఇండియాలో తొలిసారి వెలుగుచూసిన డబుల్ మ్యుటెంట్ వైరస్, యూకేలోని కెంట్ రకం వైరస్పై టీకాలు పనిచేస్తాయా.. లేదా.. చేస్తే ఏ మేరకు రక్షణ కల్పిస్తాయి.. అన్న విషయంపై ఇంగ్లండ్ వైద్య నిపుణులు స్ప
నేను శైలజ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కీర్తి సురేష్ మహానటి సినిమాతో పాపులర్ యాక్ట్రెస్గా మారింది. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట చిత్రంలో కథానాయ�
న్యూయార్క్ : కరోనా వ్యాక్సిన్ల తయారీతో అధిక లాభాలను ఆర్జిస్తూ ప్రపంచంలో కొత్తగా తొమ్మిది మంది నూతన ఫార్మా బిలియనీర్లు ముందుకొచ్చారు. వ్యాక్సిన్లపై గుత్తాధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్న పీపుల�
ప్యారిస్: కరోనా కల్లోలం ప్రపంచాన్ని కుదేలు చేసింది. ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. కానీ కొందరిని మాత్రం కోట్లకు పడగలెత్తించింది. ముఖ్యంగా టీకాల సంపదతో కొత్తగా 9 మంది కుబేరులుగా అవతరించారట. టీ�
కాన్పూర్: టీమ్ఇండియా క్రికెటర్ కుల్దీప్ యాదవ్ వ్యాక్సిన్ వేయించుకున్న తీరుపై వివాదం చెలరేగుతున్నది. మిగతా క్రికెటర్లకు భిన్నంగా కుల్దీప్ దవాఖానలో కాకుండా తన గెస్ట్ హౌజ్లో వ్యాక్సిన్ తీసుకో
థర్డ్వేవ్ను ఎదుర్కొనాలంటే వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచాలిఐఎంఏ అధ్యక్షుడు జయలాల్ న్యూఢిల్లీ, మే 19: దేశంలో థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదమున్నదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) హెచ్చరించింది. దీనిని
తొలి డోసు వేసుకొన్నాక వైరస్ సోకితే రికవరీ అయిన 3 నెలలకు రెండో డోసు బాలింతలు వ్యాక్సిన్ వేసుకోవచ్చు కేంద్రం కొత్త మార్గదర్శకాలు టీకా వేసుకున్న 14 రోజుల తర్వాత రక్తదానం చేయొచ్చు న్యూఢిల్లీ, మే 19: కరోనా బార�