అమరావతి , మే11:హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న వ్యాక్సిన్లను గన్నవరంలోని టీకా నిల్వ కేంద్రానికి తరలించారు అధికారులు.ఈ కేంద్రం నుంచి వివిధ జిల్లాలకు టీకాలనుపంపిణీచేయనున్నారు.ఏపీలోకరోనా
ముంబై: కరోనా కల్లోలం వల్ల అత్యధికంగా నష్టపోయిన మహారాష్ట్ర వ్యాక్సిన్లు దిగుమతి చేసుకోవడం గురించి ఆలోచిస్తున్నది. ఆ రాష్ట్రమంత్రి ఆదిత్య ఠాక్రే ఈ సంగతి వెల్లడించారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మూడువారా�
న్యూఢిల్లీ, మే 10: కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ అవయవ మార్పిడి జరిగిన వ్యక్తులకు మహమ్మారి ముప్పు ఉంటుందని తాజా పరిశోధన హెచ్చరించింది. ‘రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల అవయవ మార్ప�
దేశంలో 76 శాతం మంది మాట ఇదే డోసుల్లేక తిరిగొచ్చారని సమాధానం వ్యాక్సిన్కు 77 శాతం మంది సిద్ధం ఏప్రిల్లో లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడి హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): ‘మాకు తెలిసినవారిలో ఏ ఒక్కరికీ ఇప్
మారుమూల ప్రాంతాల చేరవేతరాష్ట్ర ప్రభుత్వం వినూత్న నిర్ణయం -వికారాబాద్ కేంద్రంగా ప్రయోగం హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): రవాణా సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్ల పంపిణీకి డ్రోన్లను వి�
న్యూఢిల్లీ, మే 6: ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం..తన యూజర్లకు మరో శుభవార్తను అందించింది. తన యాప్లో కొవిడ్-19 వ్యాక్సిన్ ఎక్కడ లభించే సమాచారాన్ని పొందుపరుచనున్నట్లు ప్రకటించింది. కరోనా వ్యాక్స్�
వాషింగ్టన్: ప్రస్తుతం ప్రపంచం కోవిడ్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నది. ముఖ్యంగా పేద దేశాలు ఖరీదైన టీకాలు కొనలేక ఇబ్బందులు పడుతున్నాయి. టీకాల ధర పెరగడానికి పేటెంటు ఫీజులు ముఖ్య కారణం. విశ్వవ్యాప్త సంక్�
రాష్ర్టాల వద్ద ఇంకా 75 లక్షల డోసులున్నాయి: కేంద్రం న్యూఢిల్లీ, మే 4: దేశంలో కొవిడ్ టీకాలకు కొరత ఉందన్న ఆరోపణలపై కేంద్రం స్పందించింది. మంగళవారం ఉదయం 8 గంటల వరకు తమ వద్ద ఉన్న సమాచారాన్ని బట్టి రాష్ర్టాలు, కేంద�
న్యూఢిల్లీ, మే 3: కరోనా అంతం కోసం అన్ని దేశాలు తాము అభివృద్ధి చేసిన కరోనా టీకా తయారీ సాంకేతికతను ప్రపంచంతో పంచుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. మహమ్మారిపై పోరులో టీకా జాతీ�
మొన్నటిదాకా టీకాల పంపిణీ కేంద్రం చేతిలో.. బండి సంజయ్ అభాండాలు మాత్రం రాష్ట్రంపై టీకాలున్నా వేయడం లేదంటూ వింత వాదన కేంద్రం టీకాలు పంపకే వ్యాక్సినేషన్కు బ్రేక్ ఇతర రాష్ర్టాల కంటే ఇక్కడే మెరుగైన పరిస్థ�
కేంద్రప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలన్న సుప్రీంకోర్టున్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఆక్సిజన్ తదితర అవసరాల కోసం ప్రజలు ఇంటర్నెట్లో, సోషల్మీడియాలో చేస్తున్న అభ్యర్థనలను తప్పుడు సమాచారంగా చిత్రీకరిస్తూ అధికా�