Adar Poonawalla చైనాలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆధార్ పూనావాలా స్పందించారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దు అన్నారు. తన ట్విట్టర్లో ఆయన రియాక్�
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాల పాలిత రాష్ట్రాలు వెనుక ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ లేదా దాని మిత్రపక్షాల పాలిత రాష్ట్రాలు 90 శాతం మందికి పైగా ప్రజలకు మొ�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా టీకా తీసుకున్న వారి సంఖ్య 69 కోట్లు దాటింది. సోమవారం నాటికి 69, 68, 96,328 మంది వ్యాక్సిన్ వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే సోమవారం రికార్డు స్థాయిలో కోటి మంద�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ 50 కోట్ల మైలురాయిని చేరింది. శుక్రవారం సాయంత్రం ఏడు గంటల సమయానికి అందిన ప్రొవిజనల్ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 50,03,48,866 మంది ప్రజలు కరోనా టీకా పొందారు. మరోవైపు శుక్�
దేశంలో 33.54కోట్లు దాటిన టీకాల పంపిణీ | దేశంలో టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతున్నది. బుధవారం నాటికి వ్యాక్సినేషన్ డ్రైవ్ 166వ రోజుకు చేరింది. రాత్రి 7 గంటల వరకు అందిన సమాచారం