వరుస వర్షాలతో సాగు పనుల్లో నిమగ్నం కావాల్సిన రైతులు యూరియా, డీఏపీల కోసం పరుగులు పెడుతున్నారు. తెల్లవారక ముందే పీఏసీసీఎస్ గోదాముల వద్ద బారులు దీ రుతున్నారు. చివరకు యూరియా దొరుకుతుందో లేదోనని దిగులు చెంద
జిల్లాలో యూరియా కొరత వేధిస్తున్న నేపథ్యంలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మార్క్ఫెడ్ అధికార యంత్రాంగం ప్రధానంగా పీఏసీఎస్ చైర్మన్లతో ఏఆర్ఎస్కే, ఎఫ్పీఓలతో కుమ్మక్కై ప్రైవేటు ఫర్టిలైజర్లకు
యూరియా కొరత లేదని యంత్రాంగం చెబుతున్నది. అవసరాన్ని బట్టి ఇతర జిల్లాల నుంచి తెప్పిస్తున్నామంటున్నది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం యూరియా కొరత వెంటాడుతున్నది. ఎక్కడ చూసినా అరకొరగానే అందుతున్నది. సరిపడా య�
యూరియా కోసం ఉదయం నుంచే సహకార సంఘాల గోదాములు, రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. శనివారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరులోని ఆగ్రోస్ రైతు సేవాకేంద్రానికి 230 బస్తాలే రావడంతో రైతులు వాటి కో�