తొలిచిత్రం ‘ఉప్పెన’తో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. వైష్ణవ్తేజ్. ‘ఉప్పెన’ తరువాత ఆయనను పలు క్రేజీ ఆఫర్లు వరిస్తున్నాయి. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న వైష్ణవ్ మరో రెండు చిత్రాలకు గ్రీన�
వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా కొత్త దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన చిత్రం ఉప్పెన. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మండే ఎండల్లో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కల�
కరోనా తర్వాత థియేటర్స్లోకి వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన చిత్రం ఉప్పెన. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ప్రధాన పాత్రలలో బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన
ఉప్పెన సినిమాతో బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకున్న వైష్ణవ్ తేజ్ టాలీవుడ్లో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ఈ సినిమా విడుదలైన 25 రోజుల తర్వాత కూడా మంచి కలెక్షన్స్ రాబడుతుంది. కొత్త సినిమాలన్�
‘ఉప్పెన’ సినిమా మండే ఎండల్లో కూడా మంచి వసూళ్లను తీసుకొస్తుంది. విడుదలైన 25 రోజుల తర్వాత కూడా ఈ సినిమాకు కొన్నిచోట్ల చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వస్తున్నాయి. విడుదలైన కొత్త సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫ్�
శిష్యులు ప్రయోజకులు అయినప్పుడు ఆ గురువు పొందే ఆనందం అంతా ఇంతా కాదు. ఇప్పుడు సుకుమార్ విషయంలో ఇదే జరుగుతుంది. ఈ లెక్కల మాస్టారు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేసిన చాలామంది ఇప్పుడు మెగాఫోన్ పడుతున్న
భయంకరమైన కోవిడ్ 19 తర్వాత దేశంలో కోలుకున్న సినిమా ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది టాలీవుడ్ మాత్రమే. ఈ విషయాన్ని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. తమిళ, మలయాళ ఇండస్ట్రీలలో ఇప్పటికీ థియేటర్లు పూర్తిస్థాయిలో ఓపెన్ చ�
కలయో.. వైష్ణవ మాయో అంటారు కదా..! ఇప్పుడు ఉప్పెన సినిమా కలెక్షన్స్ చూసిన తర్వాత ఇదే అనిపిస్తుంది అందరికీ. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన ఈ సినిమా రూ. 50 కోట్ల షేర్ వసూలు చేసింది. కొత్త దర్శకుడు బుచ్