టాలీవుడ్కి దొరికిన మరో ఆణిముత్యం కృతి శెట్టి. తెలుగు తెరపైకి ‘ఉప్పెన’లా దూసుకొచ్చి యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది ఈ కన్నడ భామ. తొలి చిత్రంతోనే తన పర్ఫార్మెన్స్తో అదరగొట్టిన ఈ అందాల ముద్దుగుమ్మ కు�
ఒక బ్లాక్ బస్టర్ ఇస్తే చాలు.. ఆ దర్శకుడి కెరీర్ సెట్ అయిపోతుంది.. ఆయన కోసం స్టార్ హీరోలు కూడా వెయిట్ చేస్తారు.. అలాగే నిర్మాతలు అడ్వాన్సులు ఇస్తారు అనుకుంటారు.. కానీ ఇదంతా ఒకప్పటి మాట. పరిస్థితులు ఇప్పుడు అంత
మెగా హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెన కరోనా కాలంలో విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు థియేటర్స్కి వచ్చి ఈ సినిమా చూస్తారో లేదో అని భయం భయంగానే సినిమాన�
మెగా హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెన సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కి ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం
‘ఉప్పెన’ చిత్రంలో ప్రతినాయకుడిగా చక్కటి నటనతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు తమిళ అగ్ర హీరో విజయ్ సేతుపతి. తాజాగా ఆయన తెలుగులో మరో సినిమాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఎన్టీఆర్ కథానాయకు�
ఉప్పెన చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ను తెలుగు ప్రేక్షకులకు అందించాడు యువ దర్శకుడు బుచ్చిబాబు సాన. అయితే ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయని వార్తలు వచ్చినా..నెక్ట్స్ మూవ�
మెగా ఫ్యామిలీ హీరోలని మీ అభిమాన నటుడు ఎవరు అని అడిగితే మెగాస్టార్ చిరంజీవి అని చెబుతారు. ఆయన స్పూర్తితోనే మెగా హీరోలు అందరు తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఉప్పెన సినిమాతో అ�
ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఉప్పెన చిత్రంతో కృతి పలు సినిమా ఆఫర్స్ పొందడమే కాదు అశేష ప్రేక్షకదారణ దక్కించుకుంది. ఈ అమ్మడితో ముచ్చటించేంద�
తొలి చిత్రం ‘ఉప్పెన’తో చక్కటి విజయాన్ని సొంతం చేసుకున్నారు యువ కథానాయకుడు వైష్ణవ్తేజ్. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా వెంకీ కుడుముల (‘ఛలో’ ‘భీష్మ’ చిత్రాల ఫేమ్) దర్శకత్వంలో వైష్ణ
2021లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో లాభాల పరంగా చూసుకుంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఉప్పెన. సుకుమార్ శిష్యుడు, కొత్త దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. మైత్రి మూవీ మేకర్స్, స
ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు | తొలి సినిమా హిట్ అయినా కూడా చాలా మంది దర్శకులకు రెండో సినిమాతో బ్రేకులు పడ్డాయి. అందుకే బుచ్చిబాబు కూడా తన రెండో సినిమాకు చాలా కేర్ తీసుకుంటున్నాడు
అరంగేట్ర చిత్రం ‘ఉప్పెన’ ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు యువ హీరో వైష్ణవ్తేజ్. ఆయన తాజా చిత్రం శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రస�
ఇన్ని రోజులు మెగా కుటుంబంలో ఎంతమంది హీరోలు ఉన్నారు. ఒకరు కాకపోతే మరొకరు అంటూ వాళ్ల చుట్టూ తిరిగారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు వాళ్లకు మరో బెస్ట్ ఆప్షన్ దొరికింది. ఆ ఆప్షన్ పేరు వైష్ణవ్ తేజ్.