Minister Vakiti Srihari | రాష్ట్రంలో పేదోడి కలను సహకారం చేసి వారి అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.
దళితుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన ఎం భాగ్యరెడ్డి వర్మ కృషి చేశారని కరీంనగర్ కలెక్టర్ ప్రమేల సత్పతి అన్నారు. భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను కరీంనగర్లో గురువారం ఘనంగా నిర్వహించారు.
Minister Satyavati Rathod | రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavati Rathod) అన్నారు.
కాపవ్యుడు ఒక బోయవాడు. పారియాత్రాచలంలో కుటుంబంతో ఉంటుండేవాడు. తల్లిదండ్రులను భక్తిశ్రద్ధలతో చూసుకునేవాడు. అడవిలో ఉండే మునులకు కందమూలాలు, పండ్లు తదితర ఆహార పదార్థాలు సమకూర్చేవాడు.
మత్స్యకారుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎంపీపీ గోవర్ధన్ పేర్కొన్నారు. జైనథ్ మండలంలోని సాత్నాల ప్రాజెక్టులో ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తున్న చేప, రొయ్య పిల్లలను బుధవారం వదిలారు.
కాళేశ్వరం/రామడుగు : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని లక్ష్మి పంప్హౌస్లో ఎత్తిపోతలు మొదలయ్యాయి. సోమవారం రెండు మోటర్ల ద్వారా సరస్వతి బరాజ్కు 4,400 క్యూసెక్క�