గూగుల్ పే, ఫోన్పే తదితర యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) యాప్లలో ఇకపై రోజుకు వినియోగదారులు తమ ఖాతాల్లో ఉన్న నగదు నిల్వలను పరిమితంగానే చెక్ చేసుకోగలరు. ప్రస్తుతం ఎన్నిసార్లంటే అన్నిసార్లు అక�
దేశవ్యాప్తంగా యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. జనవరి నెలలో 1,699 కోట్లకుపైగా లావాదేవీలు జరిగాయని, వీటి విలువ రూ.23.48 లక్షల కోట్లుగా ఉన్నదని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది.
మొబైల్ ఫోన్లలో వచ్చే మోసపూరిత ప్రకటనలు, లాటరీ వచ్చిందని, వడ్డీ లేకుండా లోన్ తీసుకోమంటూ డబ్బు ఆశ చూపించే లింక్లు, స్కానర్లను నమ్మవద్దని గాంధీనగర్ పోలీసులు హెచ్చరించారు.
ఇప్పుడు ఎక్కడ చూసినా డిజిటల్ చెల్లింపులే..సమోసా తిన్నా.. చాయ్ తాగినా జేబులోంచి ఫోన్ తీసి గూగుల్ పే లేదా ఫోన్ పే చేసేస్తుంటాం. ఇదంతా యూపీఐ వల్లే సాధ్యం. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. నేషన�